ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి సోమవారం, 5th Jun 2023 ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం బల్లిపాడు ఆశ్రమ శాఖలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే పర్యావరణాన్ని పరిరక్షించగలమని, దాని కోసం ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని అత్తిలి మండలం అగ్రికల్చరల్ ఆఫీసర్ శ్రీ రాజేశ్ గారు పిలుపునిచ్చారు. ఈ సభాకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ […]
Tag: kakinada
2023 World Environment Day | Kakinada | 04th June 2023
ప్లాస్టిక్ వాడకం మాని పంచ భూతాలు కలుషితం కాకుండా ప్రతీ ఒక్కరిలో అవగాహన పెంచాలని డా. ఉమర్ ఆలీషా స్వామి పిలుపు నిచ్చారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా కాకినాడ వాకలపూడి శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవానికి పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు అధ్యక్షత వహించగా, ట్రాఫిక్ DSP శ్రీ వేంకటేశ్వర రావు గారు, ప్రగతి అకాడమిక్ డైరక్టర్ […]
14-04-2023 న కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవిశేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహం ప్రాంగణం లో పీఠాధిపతి బ్రహ్మర్షి సద్గురు డా. ఉమర్ ఆలీషా వారు చలివేంద్రాన్ని ప్రారంభించారు
Press note. 14-4-23పక్షుల, పశువుల చలివేoద్రములు స్థాపించి జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి పిలుపు నిచ్చారు. శుక్రవారం ఉదయం 10.15 నిముషాలకు కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవిశేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహం ప్రాంగణం లో, ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివెంద్రం, పక్షుల చలివెంద్రం, పశువుల చలివెంద్రములను పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా స్వామి ఆవిష్కరించారు. ఉమర్ […]
కాకినాడ రోటరీ క్లబ్ మరియు రోటరీ బ్లడ్ బ్యాంక్ అధ్వర్యంలో బుధవారం 29-06-202 శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం తరపున కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు గార్ని సన్మానించి అభినందించారు.
ప్రెస్ నోట్కాకినాడ రోటరీ క్లబ్ మరియు రోటరీ బ్లడ్ బ్యాంక్ అధ్వర్యంలో బుధవారం 29-06-2022 ఉదయం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం తరపున కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు గార్ని సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్ష కార్యదర్శులు, శ్రీ DVSN ప్రసాద్ గారు, శ్రీ వర్మ గారు ఇంకా కమిటీ మెంబెర్స్, ముఖ్య అతిథిగా Dr SVS Rao గారు, Dr కామరాజు గారు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గత 20 […]
05 జూన్ 2022 “ప్రపంచ పర్యావరణ దినోత్సవం” సందర్భంగా కాకినాడ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమం జరిగినది
Press noteమొక్కలు నాటి పుడమి ని సంరక్షించాలని కాకినాడ DSP శ్రీ V భీమారావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాకినాడ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, కాకినాడ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు అధ్యక్షత వహించగా, కాకినాడ DSP శ్రీ V భీమారావు గారు ముఖ్య అతిథిగాను, ఆంధ్రప్రదేశ్ […]