Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Tag: svvvap

Chalivendram inauguration, Sabha by Dr. Umar Alisha Swamy at Pithapuram, New Ashram on 13th April 2021

13 ఏప్రిల్ 2021 న ఉగాది రోజున పిఠాపురం నూతన ఆశ్రమ ప్రధాన ద్వారం వద్ద చలివెంద్రమును పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ప్రారంభోత్సవం చేసినారు.

ది. 02 ఫిబ్రవరి 2020 ఆదివారం సజ్జాపురం గ్రామం, తణుకు పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ‘నా మొక్క-నా శ్వాస’ కార్యక్రమము లో భాగంగా శ్రీ గారపాటి గోపాల్ రావు గారి (సబ్ ట్రెజరీ ఆఫీసర్) కుమారుడు శ్రీ గారపాటి శ్రీగణేష్ సత్య కిషోర్ గారి ఇంటివద్ద 60 గులాబీ మొక్కలు బాలలకు పంపిణీ చేసినారు

పర్యావరణ పరిరక్షణే ప్రజల ధ్యేయం, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆధేనుసారం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యం లో “నా మొక్క-నా శ్వాస” “రేపటి తరం కోసం” కార్యక్రమములో భాగంగా తణుకు పట్టణం, సజ్జాపురం గ్రామంలొ శ్రీ గారపాటి గోపాల్ రావు గారి (సబ్ ట్రెజరీ ఆఫీసర్) కుమారుడు శ్రీ గారపాటి శ్రీగణేష్ సత్య కిషోర్ గారి స్వగృహం లో శ్రీస్వామి వారి ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. […]

ది.14 నవంబర్ 2019 గురువారం పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో ‘వరల్డ్ డయాబెటిస్ డే’ సందర్భంగా పిఠాపురం లో అశ్వని డియబెటిక్ క్లినిక్ ప్రాంగణంలో ఏర్పటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్ ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి ప్రారంభించినారు

ది.14 నవంబర్ 2019 గురువారం పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో ‘వరల్డ్ డయాబెటిస్ డే’ సందర్భంగా పిఠాపురం లో అశ్వని డియబెటిక్ క్లినిక్ ప్రాంగణంలో ఏర్పటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్ ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి ప్రారంభించినారు. డాక్టర్ శ్రీరామ్ కోట గారు వారి బృంద సభ్యులు స్వామిని శాలువాతో సత్కరించి, మెమెంటో ను బహూకరించారు.    

ది. 07 నవంబర్ 2019 గురువారం ఉదయం పిఠాపురం రాజా ప్రభుత్వ కళాశాల ఆటస్థలం, పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో “నా మొక్క – నా శ్వాస” మేక్ పిఠాపురం గ్రీన్ కార్యక్రమం నిర్వహించబడినది

ది. 07 నవంబర్ 2019 గురువారం ఉదయం పిఠాపురం రాజా ప్రభుత్వ కళాశాల ఆటస్థలం, పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో “నా మొక్క – నా శ్వాస”  మేక్ పిఠాపురం గ్రీన్ కార్యక్రమం నిర్వహించబడినది. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు, పిఠాపురం మున్సిపల్ కమీషనర్, కళాశాల ప్రిన్సిపాల్ మొక్కలను నాటినారు. సభ్యులు సభ్యేతరులు పాల్గొన్నారు. PAPER CUTTINGS

05th June 2019, on the occasion of World Environment Day UARDT conducted Rally, 5K Run, 5K Walk in Pithapuram, Visakhapatnam, Hyderabad, Kakinada, Tuni, Attili and Gorakhpur

05th June 2019, on the occasion of World Environment Day, Umar Alisha Rural Development Trust (UARDT) has conducted programs like Rally, 5K Run, 5K Walk in various locations: Pithapuram, Visakhapatnam, Hyderabad, Kakinada, Tuni, Attili and Gorakhpur. 1. Pithapuram  Print media coverage    Electronic media coverage E Tv news Siti Cable news Channel SDV News Channel […]

Umar Alisha Rural Development Trust © 2015