మానవ సేవయే మాధవ సేవగా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, పిఠాపురం ద్వారా పీఠాధిపతి డా ఉమర్ అలీషా స్వామి అధ్యక్షతన ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కె తిమ్మాపురం లో బండే రామ కృష్ణ, లోవ కనక దుర్గ దంపతుల పూరిల్లు అగ్నికి ఆహుతై సర్వస్వం కోల్పోయారు. ట్రస్ట్ ద్వారా 13,000 నగదు, 50 కేజీ ల బియ్యం, పంచదార, కందిపప్పు ఇతర కిరాణా సామాగ్రిని నిరుపేద మహిళ శ్రీమతి […]
Search Articles
News Updates
- Eid Mubarak | ఈద్ ముబారక్ – 11th April 2024
- శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సభ లో మజ్జిగ చలివేంద్రాన్ని సద్గురువర్యులు ఆవిష్కరించారు | 09 April 2024
- ఉగాది శుభాకాంక్షలు| Ugadi Greetings – 09th April 2024
- 31.03.2024 తేదీన ఘాట్ పల్లి ఆశ్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడినది
- పక్షుల చలి వేంద్రాన్ని ప్రారంభించిన పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి, పిఠాపురం | Bird Sanctuary inaugurated | Umar Alisha Rural Development Trust Pithapuram | 24 Mar 2024