పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం వారి ఆధ్వర్యంలో అత్తిలి యస్.వి.యస్.యస్. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లో ది. 20 ఆగష్టు 2019 మంగళవారం రోజు “నా మొక్క నా శ్వాస – రేపటి తరం కోసం” కార్యక్రమములో మొక్కలు నాటేరు. ఈ కార్యక్రమములో అత్తిలి సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ యమ్.రాజ్ కుమార్ గారు మరియు అత్తిలి శాఖ సభా సభ్యులు పాల్గొన్నారు.
Search Articles
News Updates
- పక్షుల చలి వేంద్రాన్ని ప్రారంభించిన పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి, పిఠాపురం | Bird Sanctuary inaugurated | Umar Alisha Rural Development Trust Pithapuram | 24 Mar 2024
- UARDT-Women’s Day on 10th March 2024
- Free Cooling Water Plant opened in Pithapuram | 8th March 2024
- మహాశివరాత్రి శుభాకాంక్షలు|Maha Shivaratri Greetings – 8th March 2024
- International Women’s Day – 8th March 2024