Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Tag: world environment day

World Environment Day Celebrations 2024

ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు జూన్ 5, 2024 : ఏ.ఎస్.ర్ హెూమియోపతి మెడికల్ కాలేజ్, తాడేపల్లిగూడెం మరియు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, పిఠాపురం వారి సంయుక్త ఆధ్వర్యములో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు నిర్వహించబడినవి. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, తాడేపల్లిగూడెం రిజిస్ట్రార్ డా. బి. శ్రీనివాసులు, పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమమును ప్రారాంభించారు. ఈ కార్యక్రమములో సుమారు వందకు పైగా ఓషధ మొక్కలు, పళ్ల మొక్కలు, […]

2023 World Environment Day | Athili| 5th June 2023

Athili - World Environment Day

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి సోమవారం, 5th Jun 2023 ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం బల్లిపాడు ఆశ్రమ శాఖలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే పర్యావరణాన్ని పరిరక్షించగలమని, దాని కోసం ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని అత్తిలి మండలం అగ్రికల్చరల్ ఆఫీసర్ శ్రీ రాజేశ్ గారు పిలుపునిచ్చారు. ఈ సభాకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ […]

05 జూన్ 2022 నూతన ఆశ్రమ ప్రాంగణం లో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ప్రపంచ పర్యావరణ దినోత్సవం” ర్యాలీ

Press noteప్రతీ ఒక్కరూ మొక్కలు నాటితే వైరస్ ల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని జడ్జి శ్రీమతి సుధారాణి గారు అన్నారు. పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణం లో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు పీఠాధిపతి డా ఉమర్ అలీషా స్వామి సోదరుడు అహ్మద్ ఆలీషా సభకు అధ్యక్షత వహించగా, అడిషనల్ జూనియర్ […]

05 జూన్ 2022 “ప్రపంచ పర్యావరణ దినోత్సవం” సందర్భంగా కాకినాడ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమం జరిగినది

Press noteమొక్కలు నాటి పుడమి ని సంరక్షించాలని కాకినాడ DSP శ్రీ V భీమారావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాకినాడ శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆశ్రమ ప్రాంగణంలో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, కాకినాడ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు అధ్యక్షత వహించగా, కాకినాడ DSP శ్రీ V భీమారావు గారు ముఖ్య అతిథిగాను, ఆంధ్రప్రదేశ్ […]

UARDT donated saplings at Tadepalligudem on 05-June-2020

పర్యావరణ పరిరక్షణ దినోత్సవం ది.05/06/2020 శుక్రవారం తాడేపల్లిగూడెం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆదేశాల మేరకు డా.ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్బంగా సబ్ ట్రేజరీ కార్యాలయంలో “నా మొక్క నా శ్వాస” అనే నినాదంతో ఉపఖజానా అధికారి శ్రీ గారపాటి గోపాలరావుగారు, పెన్షన సంఘం అధ్యక్షులు శ్రీ దాసం నాగేశ్వరరావుగారు, హరికుమార్ గారు మరియు పీఠం […]

Umar Alisha Rural Development Trust © 2015