పర్యావరణ పరిరక్షణే ప్రజల ధ్యేయం, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆధేనుసారం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యం లో “నా మొక్క-నా శ్వాస” “రేపటి తరం కోసం” కార్యక్రమములో భాగంగా తణుకు పట్టణం, సజ్జాపురం గ్రామంలొ శ్రీ గారపాటి గోపాల్ రావు గారి (సబ్ ట్రెజరీ ఆఫీసర్) కుమారుడు శ్రీ గారపాటి శ్రీగణేష్ సత్య కిషోర్ గారి స్వగృహం లో శ్రీస్వామి వారి ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. […]
Category: Others
ది. 17 జనవరి 2020 శుక్రవారం రాత్రి యెన్.ఉప్పరగూడెం గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు లో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు దుప్పట్లు పంపిణీ చేసినారు
ది. 17 జనవరి 2020 శుక్రవారం రాత్రి యెన్.ఉప్పరగూడెం గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు లో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు 19 దుప్పట్లు పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమానికి శ్రీ గుళ్ళపల్లి వీరభద్రరావు గారు, శ్రీమతి అప్పయ్యమ్మ దంపతులు సహకరించినారు.
ది. 17 జనవరి 2020 శుక్రవారం మధ్యాహ్నం విశాఖపట్నం జిల్లా లో లమ్మసింగి, చీకటి మామిడి గ్రామాల గిరిజనుల సౌకర్యార్థం ఉచిత మంచినీటి, పశు, పక్షుల చలివేంద్రాలను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు ఆవిష్కరించారు
ది. 17 జనవరి 2020 శుక్రవారం మధ్యాహ్నం విశాఖపట్నం జిల్లా లో లమ్మసింగి, చీకటి మామిడి గ్రామాల గిరిజనుల సౌకర్యార్థం ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా బోర్ వేయించి, పెద్ద నీళ్ల ట్యాంకు ను నిర్మించి, మంచినీటి ఉచిత సరఫరా చలివేంద్రం, పక్షుల చలివేంద్రం, పశువుల చలివేంద్రాలను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు అమృత హస్తాలతో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి లండన్ లో నివసిస్తున్న శ్రీ పేరూరి విజయ రామ సుబ్బారావు […]
ది.14 నవంబర్ 2019 గురువారం పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో ‘వరల్డ్ డయాబెటిస్ డే’ సందర్భంగా పిఠాపురం లో అశ్వని డియబెటిక్ క్లినిక్ ప్రాంగణంలో ఏర్పటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్ ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి ప్రారంభించినారు
ది.14 నవంబర్ 2019 గురువారం పిఠాపురం, తూర్పు గోదావరి జిల్లా లో ‘వరల్డ్ డయాబెటిస్ డే’ సందర్భంగా పిఠాపురం లో అశ్వని డియబెటిక్ క్లినిక్ ప్రాంగణంలో ఏర్పటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్ ను పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి ప్రారంభించినారు. డాక్టర్ శ్రీరామ్ కోట గారు వారి బృంద సభ్యులు స్వామిని శాలువాతో సత్కరించి, మెమెంటో ను బహూకరించారు.
ది. 13 అక్టోబర్ 2019 ఆదివారం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఉమర్ అలీషా డెవలప్మెంట్ ట్రస్ట్ తరపున గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్ లో శ్రీ సత్తి భోగరాజు రమ్య సుధ దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించినారు
ది. 13 అక్టోబర్ 2019 ఆదివారం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఉమర్ అలీషా డెవలప్మెంట్ ట్రస్ట్ తరపున శ్రీ సత్తి భోగరాజు రమ్య సుధ దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ లో గోరఖ్పూర్ సాహెబ్గుంజ్ కిరాణా మండే మార్కెట్ నందు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఇందులో భాగంగా వ్యాపారస్తులు, పల్లిదార్లు, బిచ్చగాళ్ళు అందరు కలసి సుమారు 500 మంది వరకూ మందులు స్వీకరించారు. జ్వరంతో బాధపడుతున్న బిచ్చగాళ్లు ఎంతో ఆనందంగా […]