Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

కాకినాడ రోటరీ క్లబ్ మరియు రోటరీ బ్లడ్ బ్యాంక్ అధ్వర్యంలో బుధవారం 29-06-202 శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం తరపున కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు గార్ని సన్మానించి అభినందించారు.

ప్రెస్ నోట్
కాకినాడ రోటరీ క్లబ్ మరియు రోటరీ బ్లడ్ బ్యాంక్ అధ్వర్యంలో బుధవారం 29-06-2022 ఉదయం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం తరపున కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు గార్ని సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్ష కార్యదర్శులు, శ్రీ DVSN ప్రసాద్ గారు, శ్రీ వర్మ గారు ఇంకా కమిటీ మెంబెర్స్, ముఖ్య అతిథిగా Dr SVS Rao గారు, Dr కామరాజు గారు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గత 20 సంవత్సరాల నుండి ఉమర్ ఆలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఎన్నో రక్త దాన శిబిరాలు నిర్వహించి, వేలాది ప్రాణాలు రక్షించారు అని అభినందించారు. పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా గారు అభౌతిక ఆశీస్సులు ప్రసాదించారు. పీఠం సెంట్రల్ కమిటీ సభ్యుడు శ్రీ AVV సత్యనారాయణ గారు, కాకినాడ ఆశ్రమ కమిటీ సభ్యులు ఈ కార్యక్రమం లో పాల్గొని శ్రీ సూరిబాబు గార్ని అభినందించారు .
ఇట్లు
పేరూరి సూరిబాబు,
పీఠం కన్వీనర్
98489 21799.

Umar Alisha Rural Development Trust © 2015