Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Coronavirus preventive medicine distributed by UARDT at Yagarlapalli New Colony, Jayalakshmi Theatre, Valurupalli, Yanallapali, K.Pentapadu, Chilakampadu, Tadepalligudem on 02-Apr-2020

Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 4000 people at Tadepalligudem in following locations Yagarlapalli New Colony, Jayalakshmi Theatre, Valurupalli, Yanallapali, K.Pentapadu, Chilakampadu on 02-Apr-2020.

కరోనా వైరస్ అవగాహన మరియు హోమియో వ్యాధి నిరోధక మందులు పంపిణీ
ది.2/04/2020 గురువారం
తాడేపల్లిగూడెం
శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా సద్గురువర్యుల ఆదేశాలమేరకు ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సౌజన్యంతొ ప్రార్ధించే పెదవుల కన్న సాయం చేసే చేతులు మిన్న, మనవసేవే మాధవసేవ అనె దృక్పథంతో కరోనా వైరస్ వ్యాధి నిరోధక ఉచిత హోమియో మందుల పంపిణీ వివిధ గ్రామాలలొ ఆయా గ్రామ కన్వీనర్లు ద్వార పీఠము సభ్యులు శ్రీ గారపాటి గోపాలరావు గారు పంపిణి చేశారు.ఈ కరోనా వ్యాధి నిరోధానికి చేతులు శుభ్రంగా కడుక్కోవడం, దగ్గు, రోంప ఉన్నవాళ్ళు మాస్క్ ధరించడం, మనిషికి మనిషికి ఓక మీటరు దూరం ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది.
తాడేపల్లిగూడెం లొ శ్రీ కట్రెడ్డి నరసింహమూర్తి గారి ద్వారా యగర్లపల్లి న్యూకాలనీ దగ్గర 500 మందికి, తాడేపల్లిగూడెం లొ జయలక్ష్మి థియేటర్ సెంటర్ దగ్గర శ్రీమతి బొండపల్లి రమాదేవి గారి ద్వారా 500 మందికి, వల్లూరుపల్లి శ్రీ దంగేటి రామకృష్ణ గారి ద్వారా 1000 మందికి, యానాలపల్లి లొ శ్రీ తాడి సత్యనారాయణ మరియు వారి శ్రీమతి ప్రసన్న దుర్గ గారి ద్వారా 500 మందికి, కె.పెంటపాడు లొ గిద్ద శ్రీ త్రిమూర్తులు గారి ద్వారా 500 మందికి, చిలకంపాడు లొ శ్రీ బొల్లం రామకృష్ణ మరియు వారి శ్రీమతి సూర్యకుమారి గారి ద్వారా 500 మందికి, పిప్పర లొ శ్రీ చిలకా మహంకాళీరావు గారు మరియు వారి శ్రీమతి చిలకా ఉషారాణి గారి ద్వారా 500 మందికి ఇవ్వటం జరిగింది.
ఈ మాత్రలు ఒకరోజు మాత్రమే వేసుకోవాలి. వేసుకునే అరగంట ముందు మరియు అరగంట తరువాత ఏమి తినకూడదు, తాగకూడదు. పెద్దవాళ్ళు 4 మాత్రలు, చిన్న పిల్లలు 2 మాత్రలు వేసుకోవాలి.
ఈ రోజు వివిధ గ్రామలైన తాడేపల్లిగూడెం,వల్లూరుపల్లి, యానాలపల్లి, కె.పెంటపాడు,
చిలకంపాడు, పిప్పర లలో మొత్తం 4000 మందికి కరోనా వ్యాధి నిరోధక మందులు పంపిణీ చేయడం జరిగినది.
ఈ కార్యక్రమంలో శ్రీ గారపాటి గోపాలరావు గారు, శ్రీ కట్రెడ్డి షాబాబు గారు, శ్రీ దంగేటి రామకృష్ణ గారు, శ్రీ బొండపల్లి శ్రీను గారు పాల్గొన్నారు.
ఇట్లు
శ్రీ గారపాటి గోపాలరావు (ఉపకాజాన అధికారి)
తాడేపల్లిగూడెం.

01-Coronavirus-Tadepalligudem-02April2020

If you are interested to be part of this noble cause please use following link SBI – Online Donation to send your donations.

For more details please visit https://www.uardt.org/coronavirus/

Umar Alisha Rural Development Trust © 2015