Press note. 14-4-23పక్షుల, పశువుల చలివేoద్రములు స్థాపించి జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి పిలుపు నిచ్చారు. శుక్రవారం ఉదయం 10.15 నిముషాలకు కాకినాడ బోట్ క్లబ్ వద్ద గల కవిశేఖర డా. ఉమర్ ఆలీషా స్వామి వారి విగ్రహం ప్రాంగణం లో, ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివెంద్రం, పక్షుల చలివెంద్రం, పశువుల చలివెంద్రములను పీఠాధిపతి డా ఉమర్ ఆలీషా స్వామి ఆవిష్కరించారు. ఉమర్ […]
Search Articles
News Updates
- 28 ఏప్రిల్ 2024 తేదీన బల్లిపాడులో మజ్జిగ చలివేంద్రం, పక్షుల చలివేంద్రం ప్రారంభము | UARDT
- 26 ఏప్రిల్ 2024 తేదీన పక్ష్షుల, మజ్జిగ, పశువుల చలి వేంద్రాలని పీఠాధిపతి పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు ప్రారంభించారు | UARDT | Boats Club, Kakinada
- 21 ఏప్రిల్ 2024 తేదీన అత్తిలిలో మజ్జిగ చలివేంద్రం ప్రారంభము | UARDT
- Eid Mubarak | ఈద్ ముబారక్ – 11th April 2024
- శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సభ లో మజ్జిగ చలివేంద్రాన్ని సద్గురువర్యులు ఆవిష్కరించారు | 09 April 2024