ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, పిఠాపురం మరియు సంకల్పం సంయుక్త ఆధ్వర్యంలో తుని మండలం టి. తిమ్మాపురం గ్రామం హైవే మీద 600 మంది వలస కూలీలకు భోజనాలు పెట్టీ వారి ఆకలి తీర్చుట జరిగినది. ఈ కార్యక్రమంలో యడ్ల సూర్యావతి, కంటా జోగిరత్నం, దిడ్డి అమ్మాజి, అత్తి కుమారి, ఆత్తి సుబ్బ, సంకల్పం కార్యకర్త యడ్ల ప్రసాద్ పాల్గొన్నారు. […]
Search Articles
News Updates
- Eid Mubarak | ఈద్ ముబారక్ – 11th April 2024
- శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సభ లో మజ్జిగ చలివేంద్రాన్ని సద్గురువర్యులు ఆవిష్కరించారు | 09 April 2024
- ఉగాది శుభాకాంక్షలు| Ugadi Greetings – 09th April 2024
- 31.03.2024 తేదీన ఘాట్ పల్లి ఆశ్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడినది
- పక్షుల చలి వేంద్రాన్ని ప్రారంభించిన పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి, పిఠాపురం | Bird Sanctuary inaugurated | Umar Alisha Rural Development Trust Pithapuram | 24 Mar 2024