శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యులు డాక్టర్ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ది 21 – 4 – 24 తేదిన పశ్చిమ గోదావరి జిల్లా వల్లూరిపల్లి గ్రామంలో శ్రీ దంగేటి రామకృష్ణ గృహ ఆవరణలో పక్షుల వేసవి విడిది కేంద్రాలను సద్గురు వర్యులు ప్రారంభించారు. అనంతరం జిల్లాలో అనేక ఆశ్రమం శాఖల్లో పక్షుల చలివేంద్రాలకు అవసరమైన వనరులను అందించిన దాత శ్రీ దంగేటి రామకృష్ణ మరియు కొందరు పీఠం సభ్యులు కలసి టీమ్ గా ఏర్పడి సద్గురు వర్యుల ఆశీస్సులుతో కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించారు.
![](https://www.uardt.org/wp-content/uploads/2024/05/01-21Apr2024-UARDT.jpeg)
![](https://www.uardt.org/wp-content/uploads/2024/05/02-21Apr2024-UARDT-1024x576.jpeg)
![](https://www.uardt.org/wp-content/uploads/2024/05/03-21Apr2024-UARDT-1024x576.jpeg)
![](https://www.uardt.org/wp-content/uploads/2024/05/04-21Apr2024-UARDT-1024x576.jpeg)