Umar Alisha Rural Development Trust

Service to humanity is service to God

Tag: Andhra Pradesh

COVID-19 – On 07-April-2020, UARDT Chairman Dr. Umar Alisha garu donated Three Lakh Rupees to the PM Relief Fund and Andhra Pradesh and Telangana Chief Minister’s Relief Fund

కరోనా నియంత్రణకు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సేవా కార్యక్రమములు కరోనా నియంత్రణకు ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఉభయ తెలుగు రాష్ట్రాలలోను మరియు ఇతర రాష్ట్రములలో పలు కార్యక్రమములు నిర్వహిస్తున్నామని ట్రస్ట్ చైర్మన్ డా. ఉమర్ ఆలీషా అన్నారు. దానిలో భాగముగా, ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి ఒక లక్ష రూపాయలు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక లక్ష రూపాయలు, మరియు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక లక్ష […]

Coronavirus preventive medicine distributed by UARDT at Z.P Elementary School Penumarthi on 15-Feb-2020

Umar Alisha Rural Development Trust has distributed Coronavirus preventive Homeo medicine for free to 450 students at Z.P Elementary School Penumarthi on 15-Feb-2020. ది. 15 ఫిబ్రవరి 2020 శనివారం మధ్యాహ్నం పెనుమర్తి గ్రామం, కాకినాడ రూరల్ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో మండల పరిషత్ ప్రాధమిక పాఠశాల ఆవరణలో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ వ్యాధి నిరోధక హోమియోపతి మందులు 450 […]

ది. 02 ఫిబ్రవరి 2020 ఆదివారం సజ్జాపురం గ్రామం, తణుకు పట్టణం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ‘నా మొక్క-నా శ్వాస’ కార్యక్రమము లో భాగంగా శ్రీ గారపాటి గోపాల్ రావు గారి (సబ్ ట్రెజరీ ఆఫీసర్) కుమారుడు శ్రీ గారపాటి శ్రీగణేష్ సత్య కిషోర్ గారి ఇంటివద్ద 60 గులాబీ మొక్కలు బాలలకు పంపిణీ చేసినారు

పర్యావరణ పరిరక్షణే ప్రజల ధ్యేయం, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యుల ఆధేనుసారం ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యం లో “నా మొక్క-నా శ్వాస” “రేపటి తరం కోసం” కార్యక్రమములో భాగంగా తణుకు పట్టణం, సజ్జాపురం గ్రామంలొ శ్రీ గారపాటి గోపాల్ రావు గారి (సబ్ ట్రెజరీ ఆఫీసర్) కుమారుడు శ్రీ గారపాటి శ్రీగణేష్ సత్య కిషోర్ గారి స్వగృహం లో శ్రీస్వామి వారి ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. […]

ది. 17 జనవరి 2020 శుక్రవారం రాత్రి యెన్.ఉప్పరగూడెం గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు లో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు దుప్పట్లు పంపిణీ చేసినారు

ది. 17 జనవరి 2020 శుక్రవారం రాత్రి యెన్.ఉప్పరగూడెం గ్రామం, యు.కొత్తపల్లి మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో పీఠం ఆశ్రమ ప్రాంగణంలో జ్ఞాన చైతన్య సదస్సు లో ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా స్వామి వారు 19 దుప్పట్లు పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమానికి శ్రీ గుళ్ళపల్లి వీరభద్రరావు గారు, శ్రీమతి అప్పయ్యమ్మ దంపతులు సహకరించినారు.

Umar Alisha Rural Development Trust © 2015